Friday, August 30, 2013

కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి
అయినా ఇబ్బందేమిలేదోయి 
చిదంబరం భరవాస ఇచ్చాడోయి
ఎందుకు ఇలా జరిగిందని అడగోద్దోయి
ఇదంతా మమోలని ఆనుకోవోయి

విదేశాలకు లొంగుబాటుకు ఇది ఫలితమోయి

ధరాభారం మోసేది ఈదేశ ప్రజలోయి

మన్మోహన్ త్రయం సమాధానం చెప్పాలోయి

No comments:

Post a Comment